Nampally Numaish | నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతించింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది.
Minister Prashnath Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో ఆర్ అండ్ బీ అధ్వర్యంలో చారిత్రాత్మక ఐకానిక్ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Nampally Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు ఎదురుగా ఉన్న గగన్విహార్ కారు పార్కింగ్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Nampally Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్కు మంగళవారం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే 46 రోజుల్లో ఒక రోజు మహిళల కోసం
Hyderabad Metro | నాంపల్లి నుమాయిష్ సందర్భంగా మెట్రో రైలు వేళల సమయాన్ని పొడిగించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 15వ తేదీ
Nampally Numaish | నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంల�