దేశంలో ధనవంతుడికి లభించినట్టుగా పేదవారికి న్యాయం లభించడం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ధనవంతులతో సమానంగా పేదలకు కూడా న్యాయం అందేలా మార్పులు రావాల ని ఆకాంక్షించారు.
న్యాయ విద్యాలయంలోనే సరైన న్యాయం జరగడం లేదని విద్యార్థులు విమర్శించారు. విద్యార్థులందరికీ సమాన హక్కులు, సౌకర్యాలు కల్పించాలంటూ గురువారం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ ఎదుట ప్ల కా
హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలపై కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేరింది.