CWC | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, చనాక కొరాట, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులేవీ తాము అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేకసార్ల�
రివర్ బేసిన్లోని ప్రాంతాలకు సైతం గ తంలో పలు ట్రిబ్యునళ్లు నదీజలాలను కేటాయించాయని ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరక�
బనకచర్ల ప్రాజెక్టును రద్దు చేసినట్లు పేర్కొన్న ఏపీ సర్కారు ఇప్పుడు పోలవరం-నల్లమలసాగర్(పీఎన్) లింక్ ప్రాజెక్టుపై దూకు డు పెంచింది. పీఎన్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్ను ఆహ్వానిస్తూ నోట