Hyderabad | చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఒక ఉమ్మడి కుటుంబం గతేడాది చివరలో గృహ ప్రవేశం చేశారు. పది రోజుల కిందటి వరకు కలల సౌధంలో సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా ఇంట్లోని బోరు ఒట్టిపోయింది. బిల్డర్ 500 ఫీట�
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏటా అక్రమ నల్లా కనెక్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వీటిని కట్టడి చేయాలన్న పేరుతో ఇంజినీరింగ్ అధికారులు ప్రతి ఏటా సర్వే చేపడుతున్నా ఫలితం ఉండడం లేదు. పైగా అక్రమ కనెక్షన్లను సక్
జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదైంది. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-18లోని శంషాబాద్ సెక్షన్ పరిధిలో ఉన్న కుమ్మరి బస్తీ, యాదవ్�
జలమండలిలో నీటి దోపిడీ జరుగుతోందా? సంస్థ నెలవారీగా ఆదాయానికి భారీగా గండి పడుతుందా? ఇందుకు కొందరు అధికారులు ఏఎంఆర్ మీటర్లను కేంద్రంగా చేసుకున్నారా? అంటే బోర్డు వర్గాల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి.
నిర్మల్ పట్టణవాసులకు నిరంతరం మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన నీరు సరఫరా అవుతోంది. నిర్మల్ జిల్లాలో 692 గ్రామాల పరిధిలోని 5.45 లక్షల మందికి తాగునీటి కోసం ప్రభుత్వం రూ.1,318 కోట్లతో ఇంటెక్ వెల్స్, పైప్లైన్ �
నల్లా కనెక్షన్లు ఇవ్వడంలోనూ దేశంలో దళితులపై వివక్ష కొనసాగుతున్నది. పార్లమెంట్ వేదికగా కేంద్రమే ఈ విషయాన్ని వెల్లడించింది. అందులోనూ బీజేపీ రాష్ర్టాలే ముందువరుసలో ఉండటం గమనార్హం.