బాధితుల ఫిర్యాదుల పట్ల జాప్యం చేయకుండా, తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పోలీస్ సిబ్బందికి నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేసన్న
మూడు రోజుల వ్యవధిలో నల్లగొండ జిల్లా పాలన రథసారథలిద్దరూ బదిలీ కావడం చర్చనీయంశంగా మారింది. వీరిద్దరూ జిల్లాకు ఈ ఏడాది తొలి వారంలోనే రావడం.. వచ్చిన ఆరు నెల్లలోపే బదిలీ కావడం విశేషం.
ఇక నుంచి సెల్పోన్ పోయినా, చోరీకి గురైన ఆందోళన చెందొద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందొచ్చని నల్లగొండ ఎస్పీ అపూర్వరావు అన్నారు. నల్లగొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 50 సెల్ఫోన్లను స్వాధ�