జాతీయ, అంతర్జాతీయ నటీనటులతో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఆఫ్ ఛేంజ్'. బెర్ల్ సింగర్, సిద్ధార్థ్ రాజశేఖర్, సురేంద్రన్ జయశేఖర్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ నెల 14న పాన్ ఇండ�
ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఘన కీర్తి కలిగిన నలంద విశ్వవిద్యాలయం విలసిల్లిన చోట కొత్తగా నిర్మించిన ఆ యూనివర్సిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనదైన చేష్టలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని మోదీ చేతి వేలిని ఆయన పట్టుకున్నారు. మోదీ చూపుడు వేలిపై చెరగని ఓటు సిరాను తనిఖీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
PM Modi: ప్రాచీన నలంద వర్సిటీకి ఆనవాళ్లుగా మిగిలిన శిథిలాలను ఇవాళ ప్రధాని మోదీ విజిట్ చేశారు. బీహార్లోని రాజ్గిర్లో ఉన్న నలంద వర్సిటీలో ఆయన కొత్త క్యాంపస్ను ప్రారంభించారు.
పాట్నా : నలంద విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో(2021) ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశ ప్రక్రియ కోసం nalandauniv.edu.in లో దరఖా