మూసీ ప్రక్షాళన చేద్దాం.. రైతాంగాన్ని ఆదుకుందాం.. అంటూ నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తరలించిన కాంగ్రెస్ నేతలతో ఈ కార్యక్రమం రైత
ఇప్పటివరకు నాగోల్, మియాపూర్ మెట్రో రైలు డిపో ప్రాంతాల వద్ద ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించిన మెట్రో రైలు ఇకనుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.
School Fees | రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఫీజులు పెంచడంతో ఓ విద్యార్థి తండ్రి పాఠశాల ముందు అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు.
మన్సూరాబాద్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్, జైపురికాలనీ సుజాత హోటల్ వద్ద ఓ గుర్త�