అచ్చంపేట రూరల్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ (Rajeev Yuva Vikas) పథకాన్ని అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ అచ్చంపేట డివిజన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ రూరల్, జూన్ 23: నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి (Rajesh Reddy) జన్మదినం కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, పార్టీ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తానని కుప్పగండ్ల మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నేత జిల్లా నాయకుడు మొక్తాల శేఖర్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించి
అచ్చంపేట మండలంలోని సింగారం, ఎద్దుమిట్ట తండా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్లకు (Indiramma Indlu) పంచాయతీ కార్యదర్శి మంజుల ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణానికి ముగ్గులు పోసి భూమి పూజ చేశారు.