నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యా హ్నం ఒంటిగంటకు జలదీక్ష చేపడుతున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు.
నడిగడ్డ హక్కుల సమితి నేత రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా పెట్టుకొని దాడులు చేస్తున్న ఘటనలు జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి.
నడిగడ్డ వరప్రదాయినిగా నెట్టెంపాడు ప్రాజెక్టుకు పేరుంది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు ప్రాణధారగా నిలిచింది. ఎత్తిపోతల పరిధిలో ర్యాలంపాడు, గుడ్డెందొడ్డితోపాటు ఆరు రిజర్వాయర్లు నిర్మించగా నేడు జలకళన
Jogulamba Gadwal | పోలీసుల కళ్లుగప్పి కృష్ణానది తీర ప్రాంతంలో గత రెండు రోజులుగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల పందాలు నిర్వహించరాదని పోలీసులు