‘మైసూరు పాక్' పేరును మార్చడంపై దాని సృష్టికర్త ముని మనుమడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాక్ను గుర్తు చేసే పేర్లను భారతీయులు ఇష్టపడటం లేదు. ఓ మిఠాయి దుకాణం యజమాని మైసూర్ పాక్న�
Mysore Pak | పహల్గాం (Pahalgam) ఉగ్ర దాడి (Terror attack), ప్రతిగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor), ఆపై భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశంపై యావత్ భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు.
పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఏకం చేసింది. దీనికి కారణమైన పాకిస్థాన్ పేరును కూడా ఉచ్ఛరించేందుకు ప్రజలు ఇష్టపడలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తాయి. మైసూర్పాక్ పేరులోని ‘పాక్�
Mysore Pak | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దాయాది దేశం పాకిస్థాన్పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ‘పాకిస్థాన్..’ అన్న పేరు వింటేనే దేశ ప్రజలకు చిర్రెత్తుకొస్తోంది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఈసారి ఎలాగైనా ఇండియా కూటమిని కేంద్రంలోకి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.