మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 375 కోట్లను కాంగ్రెస్ సర్కారు మంజూరు చేసింది. మూసీ అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1500 కోట్లను మంజూరు చేయాల్సి ఉండగా... ఇప్పటివరకు రెండు దఫాలుగా రూ. 375 కోట్లు మంజూరు చేసి
సింగపూర్ కంపెనీ మెయిన్హార్ట్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ కన్సార్టియం ఒకటీ అరా కాదు... ఏకంగా ఐదున్నరేండ్ల పాటు మూసీ సుందరీకరణ ఆలనాపాలనా చూడనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు మెయిన్హార్ట్ కన్సార్టియ
మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లను కూల్చేందుకు కార్యాచరణకు రంగం సిద్ధమైంది. మూడు జిల్లాల పరిధిలో దాదాపు 45 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీకి ఇరువైపులా పరీవాహక ప్రాంతానికి హద్దులను నిర్దారించారు. బఫర్ జో�
ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆక్రమణలు కంటిలో నలుసులా మారాయి. దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీ పరివాహక ప్రాంతాలకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు, అన�