Harish Rao | హైడ్రా రూపంలో సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. పేదల, మధ్య తరగతి ప్రజల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశాడని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్�
మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ మూసీలో నురగలాంటివేనని తేలిపోయింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.లక్షన్నర కోట్లయితే బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ.1,500 కోట్లే. ఖర్చ�
మూసీ నది సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అగ్రిగేట్ మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నది. ఈ మాస్టర్ప్లాన్లో నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణలోకి తీసుకోనున్నారు.
మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, హెచ్�