అవే ఆందోళనలు, అవే ఆవేదనలు, సుడులు తిరిగిన బాధితుల కంటనీరు ఓ వైపు... బరువెక్కిన గుండెలతో తన్నుకొచ్చే దుఖం మరోవైపు. దశాబ్దాలుగా పుట్టి, పెరిగిన ఇండ్లను కూల్చేందుకు వస్తున్న కాంగ్రెస్ బుల్డోజర్లు బడుగు జీవు
మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్డీసీఎల్) సూపరింటెండెంట్ ఇంజినీరు ఎస్.వెంకటరమణ గురువారం మృతి చెందారు. అస్వస్థతకు గురైన ఆయన దాదాపు 24 రోజులుగా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మూసీ సుందరీకరణ... కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ బృహత్తర ప్రాజెక్టును రేవంత్ సర్కారు శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. ఇందులో అత్యంత ప్రధానమైన మూసీ పరివాహక హద్దులను నిర్ధారించడంలో ఎంఆర్డీసీఎల్ (మ�
మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, హెచ్�
CM Revanth Reddy | హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డులతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్త�