హాలియా మున్సిపాలిటీలో ఖజానా ఖాళీ అయ్యింది. రెండు నెలలుగా మున్సిపాలిటీలో పనిచేసి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. దాంతో పారిశుధ్య కార్మికులు అర్ధాకలితో పనిచేస్తున్నారు. కార్మిక�
వేతనాలు చెల్లించాలని కోరుతూ కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం వేకువ జామున కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లిం�
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే నెలలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం తాజాగా వారికి బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయ�