Namasthe Telangana | నమస్తే తెలంగాణలో ప్రచురితమైన 'తాగునీరు కలుషితం' అనే కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. మొయినాబాద్ గ్రామంలోని ఆశీర్ఖాన వెనుక భాగంలో మంచి నీటి బోరు చుట్టూ మురుగునీళ్లు చేరి బోరులోనికి వ
రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీ ప్రవీణ్కుమార్ ఏసీబీ వలకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఆయనకు సంబంధించిన ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు
అమరావతి: ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ పురపాలక పాఠశాలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రత్తకన్న పురపాలక ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన ఈసందర్భంగా తనిఖీ చేశారు. పాఠశాలలలో” నాడు-నేడు “ద్వారా జరి�
సత్తుపల్లి: స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మునిసిపల్ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో తడి, పొడిచెత్త సేకరణపై పారిశుధ్య కార్మికులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మ