26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు అమెరికా జైలును వీడి భారతీయ దర్యాప్తు విభాగాల కస్టడీకి చేరాడు. తనను భారత్కు అమెరికా అప్పగించకుండా ఉండేందుకు రాణా చేయని ప్రయత్న
ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ఒకడైన తహవూర్ రాణాను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. తీహార్ కేంద్ర కారాగారంలో అతడిని ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
mumbai terror attack:2008 సెప్టెంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నగరంలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్లో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఊచకోతకు పాల్ప
లాహోర్: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుడైన సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్లో 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఆ దేశ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. �
Terror financing | ఉగ్రవాదులకు నిధుల (Terror financing) కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అనుచరులను పాకిస్థాన్లోని లాహోర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.