అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిపోలీసుల పర్యవేక్షణకొనసాగిన ధాన్యం కొనుగోళ్లునర్సంపేట, మే 12: నర్సంపేట నియోజకవర్గంలో లాక్డౌన్ మొదటి రోజు విజయవంతంగా కొనసాగింది. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పోలీసులు పట్�
మహదేవపూర్, మే 11 : కరోనా వైరస్ను అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ఎదుర్కోవాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం లో కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య
ములుగు రూరల్, మే 11 : మండలంలోని కన్నాయిగూ డెం, రాంనగర్ గ్రామాల్లోని తు నికాకు కల్లాలను ములుగు ఎఫ్డీవో నిఖిత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తునికాకు సేకరణలో ఎక్కువ మంది భాగస్వామ్యమయ్య�
స్మితా సభర్వాల్ | జిల్లాలోని కన్నాయి గూడెం మండలం తుపాకుల గూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ పనులను మంగళవారం సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ పరిశీలించారు.
కరోనా బాధితులకు అన్నీ తానైన పారిశుధ్య కార్మికుడుతాగునీటి నుంచి మందుల దాకా పంపిణీవైరస్ మృతులకు అంత్యక్రియలు కూడాఎవరైనా ఆపదొస్తే రామచంద్రా అని దేవుడిని తలుచుకుంటాం. కడవెండిలో ఎవరికైనా కరోనా వస్తే పార�
ములుగు, మే 2 (నమస్తేతెలంగాణ): అటవీ ప్రాంతం అధికంగా ఉన్న ములుగు జిల్లాలో వేసవి పంటగా భావించే తునికాకు సేకరణకు ఆదివాసీ గిరిజనులు సిద్ధమవుతున్నారు. లక్ష్యం మేరకు ఆకు సేకరణకోసం అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస
తొర్రూరు, గార్ల ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటుకు కసరత్తువారం రోజుల్లో పనుల పూర్తికి కలెక్టర్ గౌతమ్ సమీక్షతొర్రూరు, మే 1: కరోనా రెండో దశలో జిల్లాలో వేగవంతంగా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో మెరుగైన వైద్య �