గిరిజనులకు ఉపాధినిచ్చే ‘ఎండాకాలం పంట’ఏజెన్సీ గ్రామాల్లో గిరిబిడ్డల అడవిబాటమానుకోట జిల్లాలో 14యూనిట్లు..బయ్యారం, మే 19 : మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తునికాకు విరివిగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రా�
అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా..తాజా ప్రకటనతో గిరిజనుల్లో సంతోషంమహబూబాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు కొత్తగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ని
నాలుగు వాహనాలు సీజ్36 వాహనాలు, 2 దుకాణాలపై కేసురూ.3,18,930 జరిమానా విధింపుజయశంకర్ భూపాలపల్లి, మే 15(నమస్తేతెలంగాణ) : కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున�
కొవిడ్ నివారణకు పకడ్బందీగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలువైరస్ను అరికట్టేందుకే లాక్డౌన్జ్వర సర్వేతో పేదలకు ఎంతో మేలుపాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెందొద్దు108, 104 సేవలను వినియోగించుకోవాలిడోర్నకల్
లాక్డౌన్ నిబంధనలు బేఖాతరుఅవసరం లేకున్నా రోడ్లపైకి కొందరుపోయిపోయి కరోనా కోరలకు..ప్రభుత్వం, పోలీసులు వారిస్తున్నా వినరు..వరంగల్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారి అందరినీ వణికిస్తున్నది. ర�
కమిషనరేట్ పరిధిలో 15 చెక్పోస్టులుఇప్పటి వరకు 500 కేసులు నమోదువరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషిహన్మకొండ సిటీ, మే 13 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు వరంగ�
ములుగు : ట్రాక్టర్ బోల్తా పడటంతో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఛత్తీస్గఢ్ రాష్ట్రం నాంపల్లి గ్రామం నుంచి జిల్లా�
అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిపోలీసుల పర్యవేక్షణకొనసాగిన ధాన్యం కొనుగోళ్లునర్సంపేట, మే 12: నర్సంపేట నియోజకవర్గంలో లాక్డౌన్ మొదటి రోజు విజయవంతంగా కొనసాగింది. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పోలీసులు పట్�
మహదేవపూర్, మే 11 : కరోనా వైరస్ను అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ఎదుర్కోవాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం లో కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య
ములుగు రూరల్, మే 11 : మండలంలోని కన్నాయిగూ డెం, రాంనగర్ గ్రామాల్లోని తు నికాకు కల్లాలను ములుగు ఎఫ్డీవో నిఖిత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తునికాకు సేకరణలో ఎక్కువ మంది భాగస్వామ్యమయ్య�
స్మితా సభర్వాల్ | జిల్లాలోని కన్నాయి గూడెం మండలం తుపాకుల గూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ పనులను మంగళవారం సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ పరిశీలించారు.