హైదరాబాద్ : ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గ బృందం బుధవారం సాయంత్రం ఢిల్లీ బయల్దే
కేసముద్రం, జూన్ 15 : వానకాలానికి సంబంధించిన రైతు బంధు డబ్బు లు విడుదల చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కేసముద్రంలోని రైతు వేదిక భవనం వ
కరోనా కష్టకాలంలోనూ కర్షకులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్నేటి నుంచే ఖాతాల్లో వానకాలం పెట్టుబడి జమఉమ్మడి జిల్లాలో 8,22,141 మంది రైతులకు లబ్ధిఆర్వోఎఫ్ఆర్ భూములకు సైతం పెట్టుబడిఇక జోరందుకోనున్న సాగు పనులు�
ఇందుకు అనుగుణంగా ఎన్నికల నియమావళిలో మార్పులు తేవాలిసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియంహన్మకొండ చౌరస్తా, జూన్ 12: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితు
నగర ఎంట్రెన్స్ల వద్ద పనికిమాలిన జంక్షన్లుప్రణాళిక లేమితో గందరగోళంలో ప్రయాణికులువాహనదారులు ఏమాత్రం ఏమరుపాటులో ఉన్నా నగరం దాటి దిక్కులుకొట్టొచ్చినట్లుగా నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యంలోపాలను సరి�
తెల్లబంగారం వైపు రైతన్న మొగ్గుఉమ్మడి జిల్లాలో 9.08 లక్షల ఎకరాల్లో సాగు అంచనాఈ సారి భారీగా పెరుగనున్న విస్తీర్ణంగతేడాదికంటే లక్షన్నర ఎకరాలు అధికంవరంగల్, జూన్ 10 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : వరంగల్ ఉమ్మ డి �
కొత్త రేషన్కార్డుల మంజూరు నిర్ణయంపై సర్వత్రా హర్షంఉమ్మడి జిల్లాలో 45,327 కుటుంబాలకు లబ్ధిప్రస్తుతం రేషన్ కార్డులున్న కుటుంబాలు 19,89,744ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల కసరత్తుపెండింగ్ దరఖాస్తుల వివరాల సేకరణవర
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ములుగులో టీ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభంములుగు, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆరోగ్యరంగం మౌలిక వసత
మంత్రి సత్యవతి రాథోడ్ | మోడల్ ప్రొఫైల్ హెల్త్ కేర్ మోడల్ జిల్లాగా ములుగును ఎంపిక చేయడం సంతోషంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంగపేట, జూన్8: కరోనా బాధితులు ధైర్యంగా ఉండి వైద్యుల సలహాలు పాటించాలని టీఆర్ఎస్ ములుగు జిల్లా సీనియర్ నాయకుడు పోరిక గోవిందనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని చెరుపల్లిలో కొవిడ్ బాధిత కుటుంబాలకు బియ్�