కరోనా చికిత్సల అనుమతులు రద్దువరంగల్, మే 31 : నగరంలోని మ్యాక్స్కేర్, లలితా దవాఖానలపై వేటు పడింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కరోనా చికిత్సలకు అధిక ఫీజు లు వసూలు చేశారన్న పిర్యాదులపై రాష్ట్ర వైద్యశాఖ చ�
అన్నదాతకు వానకాలం పెట్టుబడి సాయంజూన్ 15 నుంచి ఖాతాల్లో ‘రైతుబంధు’ నగదు జమఅదే నెల 25లోపు అందరికీ పంపిణీతాజా వివరాల ప్రకారం సాగు వివరాల నమోదుఈ నెల 10లోపు పూర్తికానున్న ప్రక్రియయాసంగిలో రూ.812.89 కోట్ల చెల్లింప�
కరోనా కాలంలో ‘స్మార్’్ట సేవలువాట్సాప్ ద్వారా పిల్లలకు ఇంటివద్దే పాఠాలుగర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహనకృష్ణకాలనీ, మే 27:కరోనా కష్టకాలంలో అంగన్వాడీ సేవలను ప్రభుత్వం మరింత విస్తృతం చేసింద
సాగు భరోసా.. ‘దేవాదుల’59గేట్లతో చకచకా సమ్మక్క బరాజ్ పూర్తిఈ వానకాలం నుంచే వినియోగంలోకి!వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రాజెక్టును అంకితం చేసిన సీఎం కేసీఆర్మొత్తం 14లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు240 మెగావాట్ల �
నర్సంపేట, మే 23 : కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, మనోధైర్యంతో మందులు వాడి వైద్యుల సూచనలు పాటిస్తే నియంత్రించవచ్చని అధికారులు, వైద్య సిబ్బంది అన్నారు. ఆదివారం నర్సంపేటలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఈ సం
ప్రకృతి వనం.. ఊరికి అందంఅందుబాటులోకి వైకుంఠధామంప్రతి రోజూ చెత్త సేకరణతో వీధులు శుభ్రంఊరిలో ఎటు చూసినా పచ్చదనంఅధికారులు, పాలకుల సమన్వయంఅద్దంలా రోడ్లుపక్కా ప్రణాళికతో మౌలిక వసతులుమహబూబాబాద్ రూరల్, మే
గిరిజనులకు ఉపాధినిచ్చే ‘ఎండాకాలం పంట’ఏజెన్సీ గ్రామాల్లో గిరిబిడ్డల అడవిబాటమానుకోట జిల్లాలో 14యూనిట్లు..బయ్యారం, మే 19 : మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తునికాకు విరివిగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రా�
అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా..తాజా ప్రకటనతో గిరిజనుల్లో సంతోషంమహబూబాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు కొత్తగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ని
నాలుగు వాహనాలు సీజ్36 వాహనాలు, 2 దుకాణాలపై కేసురూ.3,18,930 జరిమానా విధింపుజయశంకర్ భూపాలపల్లి, మే 15(నమస్తేతెలంగాణ) : కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున�
కొవిడ్ నివారణకు పకడ్బందీగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలువైరస్ను అరికట్టేందుకే లాక్డౌన్జ్వర సర్వేతో పేదలకు ఎంతో మేలుపాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెందొద్దు108, 104 సేవలను వినియోగించుకోవాలిడోర్నకల్