తెల్లబంగారం వైపు రైతన్న మొగ్గుఉమ్మడి జిల్లాలో 9.08 లక్షల ఎకరాల్లో సాగు అంచనాఈ సారి భారీగా పెరుగనున్న విస్తీర్ణంగతేడాదికంటే లక్షన్నర ఎకరాలు అధికంవరంగల్, జూన్ 10 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : వరంగల్ ఉమ్మ డి �
కొత్త రేషన్కార్డుల మంజూరు నిర్ణయంపై సర్వత్రా హర్షంఉమ్మడి జిల్లాలో 45,327 కుటుంబాలకు లబ్ధిప్రస్తుతం రేషన్ కార్డులున్న కుటుంబాలు 19,89,744ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల కసరత్తుపెండింగ్ దరఖాస్తుల వివరాల సేకరణవర
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ములుగులో టీ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభంములుగు, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆరోగ్యరంగం మౌలిక వసత
మంత్రి సత్యవతి రాథోడ్ | మోడల్ ప్రొఫైల్ హెల్త్ కేర్ మోడల్ జిల్లాగా ములుగును ఎంపిక చేయడం సంతోషంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంగపేట, జూన్8: కరోనా బాధితులు ధైర్యంగా ఉండి వైద్యుల సలహాలు పాటించాలని టీఆర్ఎస్ ములుగు జిల్లా సీనియర్ నాయకుడు పోరిక గోవిందనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని చెరుపల్లిలో కొవిడ్ బాధిత కుటుంబాలకు బియ్�
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలివామపక్ష నాయకుల డిమాండ్చట్టాల ప్రతులను దహనం చేసి నిరసననర్సంపేట, జూన్ 5: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతున్నదని, కేంద్ర ప�
మెరుగైన రవాణా కోసం కొత్త రోడ్లురూ.185 కోట్లతో నిర్మాణానికి టెండర్లుఉమ్మడి జిల్లాలో 280 కిలో మీటర్లుఐదేండ్ల వరకు నిర్వహణ రాష్ట్ర సర్కారుదేవరంగల్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోన�