సీసీ రోడ్లకు నిధులు మంజూరుజడ్పీ చైర్మన్ జగదీశ్వర్ఏటూరునాగారం, జూలై 11: తుపాకులగూడెం బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, అదే సమయంలో ములుగు వేదికగా పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపనున్నారని జడ�
అదొక అడవి. మధ్యలో చిన్న చిన్న గూడేలు. ఒక తొవ్వ ఉండదు.. తోడు ఉండదు. యేండ్ల తరబడి అవే కష్టాలు.. అవే వెతలు. చదువంటే ఏమిటో కూడా తెలియదు. చిరిగిపోయిన బట్టలు.. చింపిరి జుట్లు.. భవిష్యత్ కండ్లముందే కనిపిస్తుంది. అలాంట�
యూనివర్సిటీ భూములను కాపాడుతాంకబ్జా కాకుండా ప్రహరీ నిర్మిస్తాంవిశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తుకేయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్భీమారం, జూలై2: కాకతీయ యూనివర్సిటీలో పీవ�
శాంత కుమారి | నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా రాష్ట్ర ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి జిల్లాలోని జంగాలపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలిపెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలిరాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్ములుగు జడ్పీ సమావేశంలో, భూపాలపల్లి జిల్లాలో పల్లెప్రగతిపై సమీక్
సాగును పండుగ చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్పల్లెప్రగతిలో పనిచేసిన సర్పంచ్లకు సన్మానంపనిచేయని వారిపై చర్యలుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకాపులకనపర్తి నుంచి సంగెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస
డీసీసీబీ పంట రుణాల లక్ష్యంగత సీజన్కంటే అదనంగా రూ.141కోట్లుకొత ్తపాస్బుక్లకు సైతం లోనుమంజూరు విషయంలో 18 బ్రాంచ్లకు స్పష్టమైన ఆదేశాలుసుబేదారి, జూన్ 25 : ఈ వానకాలం సీజన్లో రైతులకు రూ.444కోట్ల పంట రుణాలు ఇవ్�
సర్వే రిపోర్ట్ కోసం రూ.40వేలు డిమాండ్రూ.10వేలు తీసుకుంటూ హన్మకొండలో పట్టుబడిన రాములుఏకకాలంలో హన్మకొండ, పరకాల, చిట్యాలలో సోదాలుచిట్యాల/ హన్మకొండ సిటీ, జూన్ 25 : భూమి సర్వే రిపోర్ట్ కోసం డబ్బులు డిమాండ్ చే
పచ్చదనం పెంచేందుకు మరో ప్రకృతి వనంపదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంయుద్ధప్రాతిపదికన ప్రభుత్వ స్థలాల గుర్తింపుయాదాద్రి ఫారెస్టు మోడల్ తరహాలో ప్రణాళికవరంగల్ రూరల్, జూన్ 24
హన్మకొండ, జూన్ 24 : యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప ఆలయానికి చోటు కల్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధి బృంద�
ఢిల్లీ : ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించాడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద సింగ్ పటేల్ని రాష్ట్ర ప్రతినిధుల బృందం కోరింద