ములుగురూరల్ మార్చి31: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. రామచంద్రాపురం గ్రామంలో ఒకే కుటుంబంలో �
మహబూబాబాద్ రూరల్ , మార్చి 29 : ప్రజా సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శంకర్నాయక్ పేర్కొన్నారు. సోమవారం పంటణ కేంద్రంలోని ఏటిగడ్డతండా లోని రైతువేదికలో మండలానికి చెందిన 132 మంది లబ్ధిదారులకు కల్యాణల�
202526 నాటికి సింగరేణి వడివడిగా అడుగులుస్వరాష్ట్రంలో ఎనిమిది నూతన గనులు ప్రారంభంవచ్చే ఐదేళ్లలో మరో 14 నూతన గనులుప్రారంభించేందుకు ప్రణాళికభూపాలపల్లి, మార్చి 29: సింగరేని సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ప్రతియేటా లక్
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుఘనంగా సురవరం 125వ జయంతి ఉత్సవాలుహన్మకొండ చౌరస్తా, మార్చి 28 : తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్�
భారీగా తరలివచ్చిన భక్తులుములుగురూరల్, మార్చి 28 : మండలంలోని కొత్తూరు దేవునిగుట్ట జాతర ఆదివారం ముగిసింది. గుట్టపై ఉన్న ఆలయంలో లక్ష్మీనర్సింహుడికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దూర�
ములుగు : జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని దేవుని గుట్టపై హోలీ పర్వదినం సందర్భంగా శని, ఆదివారాల్లో నిర్వహించిన లక్ష్మీనరసింహాస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజ�
హైదరాబాద్ : ములుగు, నారాయణపేట జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూశాఖలో 2 జిల్లాలకు 53 చొప్పున మొత్తం 106 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలిలా ఉన్న�