ఇక ఇంటింటికీ ‘భగీరథ’ నీరుఉగాది నుంచి రోజూ ఇచ్చేందుకు సన్నాహాలునల్లాల బిగింపు ప్రక్రియ పూర్తిట్రయల్ రన్ చేస్తున్న అధికారులుమిషన్ భగీరథ సింబాలిక్గా హంటర్ రోడ్డు జంక్షన్వరంగల్, ఏప్రిల్ 2 : ఉగాది �
అడవుల్లో నీటి కుంటలుసోలార్ ప్యానల్స్తో మోటర్లుబోర్లు వేసి కుంటల్లోకి నీటి తరలింపుఅక్కడే వ్యూ పాయింట్పై ప్రకృతి దృశ్యాలు తిలకించే ఏర్పాట్లుఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణఏటూరుగారం,ఏప్
జేసీ స్వర్ణలతభూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 1 : అధిక చార్జీలు వసూలు చేసే మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత హెచ్చరించా రు. గురువారం కలెక్టరేట్లో మీ స�
వేసవి నేపథ్యంలో అడవిలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశంజిల్లాలో అడవులను ఆనుకుని అనేక గ్రామాలుఅప్రమత్తతతో ఉండాలంటున్న అధికారులుతాడ్వాయి, ఏప్రిల్ 1 : ఎండాకాలంలో అడవుల్లో చెలరేగే ఎరగళ్ల మంటలతో అటవీ గ్రామ�
మల్హర్, మార్చి 31: గ్రామీణ ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు కాటారం సీఐ హథీరాం అన్నారు. మండలంలోని తాడిచర్ల గ్రామపంచాయతీ పదిధిలోని కాపురం గ్�
ములుగురూరల్ మార్చి31: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. రామచంద్రాపురం గ్రామంలో ఒకే కుటుంబంలో �
మహబూబాబాద్ రూరల్ , మార్చి 29 : ప్రజా సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శంకర్నాయక్ పేర్కొన్నారు. సోమవారం పంటణ కేంద్రంలోని ఏటిగడ్డతండా లోని రైతువేదికలో మండలానికి చెందిన 132 మంది లబ్ధిదారులకు కల్యాణల�
202526 నాటికి సింగరేణి వడివడిగా అడుగులుస్వరాష్ట్రంలో ఎనిమిది నూతన గనులు ప్రారంభంవచ్చే ఐదేళ్లలో మరో 14 నూతన గనులుప్రారంభించేందుకు ప్రణాళికభూపాలపల్లి, మార్చి 29: సింగరేని సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ప్రతియేటా లక్
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుఘనంగా సురవరం 125వ జయంతి ఉత్సవాలుహన్మకొండ చౌరస్తా, మార్చి 28 : తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్�