KCR | తెలంగాణలో మళ్లీ తమ జీవితాలు బాగుండాలంటే మళ్లీ సారే రావాలి అని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆరే మళ్లీ అధికారంలోకి రావాలంటూ ఆయన చిత్రపటానికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా(కె) �
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యం చేయడంతో ఆదర్శ గ్రామం ముఖ్రా (కె) సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఆమె భర్త సుభాష్ దినసరి కూలీలుగా మారారు. ముఖ్రా (కె) గ్రామంలో NREGAలో భాగంగా మీనాక్షి, సు�
ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై (KCR) తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తమ మ�
అన్ని అర్హతలున్నప్పటికీ సీఎం రేవంత్ తమకు రైతు భరోసా (Rythu Bharosa) ఇవ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే రైతులు వినూత్న నిరసన తెలిపారు. తామేం పాపం చేశామంటూ తమ పొలంలో సెల్ఫీ వీడియో తీసుకుని కాంగ్రెస్ అగ్రనే
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.. అప్పట్లో గ్రీన్ పంచాయత్గా కేంద్రం ప్రశంసలు అందుకున్నది. మళ్లీ ఇప్పుడు ఔరా అనిపించే గ్రామ పంచాయతీ భవనంతో అబ్బురపరుస్తున్నది. నగరంలోని కార్పొరేట్ ఆ