ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టి 8 ఏండ్లు పూర్తయ్యాయని, దీని కింద ఇచ్చిన రుణాల్లో 83 శాతం రూ.50 వేల లోపువే కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నార�
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ముద్ర సంస్థ సిబ్బందిని ఖాతాదారులు ఆదివారం నిర్బంధించారు. బాధితుల కథనం మేరకు.. ముద్ర సంస్థ నల్లబెల్లి శాఖ వారు మండలంలో 150 మం దిని ఖాతాదారులుగా చేర్పించారు.
చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ముద్ర రుణాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు.
రుణాల మంజూరులో వివక్ష జాతీయ సగటు కన్నా తక్కువ కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకొనేవారికి అందించే ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఏవ�
50 వేల మందికి శిక్షణ, రుణాలు ఇప్పించనున్న సెర్ప్హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలను ఎంటర్ప్రైజెస్గా తయారుచేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్ర�