Babli gates : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర సర్కారు.. రెండు రాష్ట్రాల నీటిపారుదల, సీడబ్ల్యూసీ, బాబ్లీ బంధారా కృతి సమితి సభ్యుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తింది.
హైదరాబాద్లోని తన నివాసంలో మాజీ మంత్రి హరీశ్రావును ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాంసుందర్ మర్యాద పూర్వకంగా కలిశారు.
రేవంత్ బాగోతం బయటపెడతానని కాంగ్రెస్ నాయకుడు విజయ్కుమార్రెడ్డి హెచ్చరించారు. ముథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తే.. తనను కాదని నారాయణరావు పటేల్కు కేటాయించారని మండిపడ్డారు. శనివార�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా తానూర్ మండలం బొంద్రట్ గ్రామంలో రూ.20 లక్షలతో చేపడుతున్న పంచాయతీ భవన నిర్మాణానికి �