Adilabad | నిర్మల్ జిల్లా బీర్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ శనివారం పెస్టిలైజర్స్(Fertilizer stores) ఎరువుల దుకాణాలను తనిఖీలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో యూరియా కోసం అన్నదాతలు తండ్లాడుతున్నారు. ఈ ఏడాది ఆశించిన మేర పత్తి పంట దిగుబడి రాకపోవడంతో దానిని తొలగించి మిరప, మక్కజొన్న, నువ్వులు తదితర పంటలను సాగుచేస్తున్నారు. ప్రధ
వైన్షాపుల యాజమాన్యాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహించి గ్రామస్థులు మద్యం బాటిళ్లను లూటీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఇల్లె�
ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మేడి పాపయ్య మాదిగను తమ సంఘం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ వెల్లడించారు. విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార�