అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన మండ
ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ రివర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దదేవులపల్లిలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభ�
కలిసికట్టుగా పనిచేసి మండలాభివృద్ధి సాధిద్దామని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎంపీపీ అనుముల శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతో డెవలప్మెంట్ చేశానని, ప్రజలు ఆలోచించి మరోసారి అభివృద్ధికి పట్టం కట్టాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు.