మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో పలువురు విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. ఎస్సీ, బీసీ వసతి గృహాలను ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఎస్సీ వసతిగృహంలో పలువురు విద్యార్థులు జ్వరంత
మొక్కలను రక్షించాలని ఎంపీపీ రాజ్దాస్ అన్నారు. వాటరింగ్ డే సందర్భంగా జడ్పీటీసీ మనోహర్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్తో కలిసి మండలంలోని పోచారం గ్రామంలో హరితహారం మొక్కలకు నీళ్లు పోశారు. నాటిన ప్రతి మొక్
మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి అభివృద్ధికి సహకరించాలని ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ పిలుపునిచ్చారు. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల పరిషత్ �