పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెల, కొలనూర్, పొత్కపల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్లను హాల్టింగ్ చేయించాలని ఎంపీ వంశీకృష్ణకు ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఓదెల గ్రామానికి చెందిన అల్లం సతీష్ �
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ ఒకటి పరిధిలోని జీడికే-11 గనిలో సోమవారం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ దిగి పని స్థలాలను పరిశీలించారు. ముందుగా గనిపై దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అనంతరం