ఎన్నికల్లో అలవి కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలయ్యాక హామీలను తుంగలో తొక్కి రైతులు, కార్మికులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద�
బీఎస్ఎన్ఎల్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అడ్వైజరీ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, రామ సహాయం రఘురాంరెడ్డి అన్నారు. అవసరమైన చోట కొత్త టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనల
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు పండుగ వాతావరణంలో తరలి రావాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. మం�