కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరిలో నికర జలాల వాటాను కూడా తేల్చాలని కోరారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్లు 130,135లోని 18ఎకరాలలో ఉన్న తమ 400 ప్లాట్ల కబ్జాకు సర్వే అధికారులు, పోలీసుల సహకారంతో కీర్తి కావేరి ప్రాపర్టీస్ మేనేజింగ్ పార్ట్ట్నర్ కృష�
నల్లగొండ జిల్లాను బంగారు కొండగా మారుస్తామని, ఏడాది కాలంలోనే మిర్యాలగూడ నియోజకవర్గం రూపురేఖలను మార్చి చూపిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.