తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ (Telangana Bhavan) చేరుకు
కేసీఆర్ లాంటి సమర్థ నేతను దేశ ప్రజలు కోరుకొంటున్నారు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు జరిగిన అన్యాయాలపై పోరాడి విజయం సాధించిన సీఎం కేసీఆర్.. దేశం�
రాష్ర్టాల హక్కులను హరించేలా రాజ్యాంగం ఉండకూడదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశాలను సవరించి రాష్ర్టాలకు సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చేవిధంగా రా
TRS | తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ్య చైర్మన్కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జరల్కు నోటీసులు అందజేశారు
MP K Keshava rao | అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Green India Challenge | ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున లేదా ఏదైనా పండుగ రోజున కాని మొక్కలు నాటాలని ఎంపీ కె.కేశవరావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా