పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ, దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకొన్నది.
పాఠశాల విద్యార్థులకు పర్యావరణ ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్న గొప్ప కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం సినీ ప్రముఖుల భాగస్వామ్యంతో నిరంతరంగా సాగుతున్నది. తాజాగా సంగ
హరితోద్యమానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ బాటలు: సల్మాన్ ఖాన్ ఎంపీ సంతోష్కుమార్తో కలిసి రామోజీ ఫిల్మ్సిటీలో మొక్క నాటిన బాలీవుడ్ హీరో హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఒక మొక్క ఒక మనిషికి సరిపడా ఆక�