లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ నకిరేకల్ సేవలు అభినందనీయమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ నకిరేకల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాటికల్ వృద్ధాశ్రమంలో ఎంపీ నిధులు రూ
తన ఐదేళ్ల పదవీ కాలంలో వివిధ అభివృద్ధి పనులకు వంద శాతం నిధులు సద్వినియోగం చేసుకున్నామని, ఉమ్మడి జిల్లాకు తన ఎంపీ నిధుల నుంచి 218 పనులకు.. రూ.9.80 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ఇప్పటివరకు 201 పనులకు.. రూ.9.38 కోట్లు మంజూరై
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమానంగా న్యాయం చేసేవారని, అప్పుడే తెలంగాణ రా ష్ట్రం అభివృద్ధి జరిగినట్లు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఎంపీ నిధులు రూ.2,10,60,000 మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నా�
ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఎంపీ నిధులను పెద్ద ఎత్తున ఖర్చు చేశానని, తాజాగా భద్రాద్రి జిల్లా అభివృద్ధి కోసం తన కోటా నుంచి రూ.1,17,50,500 మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత,
MLA Sanjay Kumar | జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి గాను నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు (MP Deevakonda Damodar Rao) కు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(Mla Sanjay kumar) ధన్యవాదాలు తెలిపారు.
తాను జన్మించిన హైదరాబాద్లోని పేట్లబుర్జు దవాఖానకు ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రకటించారు. శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కలిసి తన నిర్ణయ