లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి ఆరో రోజు 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్లు వేయగా, బీఆర్ఎస�
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని, అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పో
తెలంగాణ ప్రజల గుం డెల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నది ముమ్మాటికీ నిజమని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు నిరాశ చెందారే తప్ప కాం గ్రెస్ మీద ప్రేమతో గెలిపించలేదని మాజీ స్పీక ర్ పోచారం శ్రీనివాస్ర�
జహీరాబాద్ లోక్సభ స్థానంపై గులాబీ జెండాను ఎగుర వేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మొదట్నుంచి బీఆర్ఎస్కు కామారెడ్డి కొండంత అండగా నిలిచిందన్�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని, తనను గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. బుధవారం సంగా�