హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ఆంధ్ర జ్యోతి బ్యూరో చీఫ్,మెండు శ్రీనివాస్ హఠన్మరణం పట్ల మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్ మరణం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆంధ
హైదరాబాద్ : తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు (84) మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి