తల్లి వెచ్చని పొత్తిళ్లు శిశువుకు స్వర్గం కన్నా మిన్న. పురిటి నొప్పులు అనుభవించి బిడ్డను కన్న తల్లి.. ఆ చిన్నారికి పాలుపడుతూ తన ప్రసవ వేదననంతా మర్చిపోతుంది. తల్లి పాలు తాగడం బిడ్డల జన్మ హక్కుగా పేర్కొంటు�
బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురసరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో మంగళవారం
తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు. పుట్టిన వెంటనే తల్లిపాలు పడితే బిడ్డలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లీబిడ్డల మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని తల్లులకు వివరించ
అమ్మ పాలు అమృతంతో సమానం అంటారు. తల్లిపాలే బిడ్డకు మంచిదనే విషయం అందరికీ తెలుసు. పుట్టిన మరుక్షణం నుంచి కనీసం ఆరు నెలలైనా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలకు దూరమైన పిల్లలు రోగాల బారిన పడుతుంటారు. పిల్ల�
బాలింతకు మొదటి కొద్దిరోజుల పాటు వచ్చే ముర్రుపాలను బిడ్డకు పట్టించడం చాలా మంచిది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. భవిష్యత్తులో వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఆరు నెలల వరకు అసలు తల్లిపాలే తాగించకపోవడం
శాస్త్రజ్ఞులు ఎంతో కృషిచేస్తున్నా తల్లిపాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేకపోతున్నారు. శిశువు శారీరక, మానసిక అవసరాలను తల్లిపాలు మాత్రమే పూర్తిగా తీర్చ గలవు. రక్షిత మంచినీటి సరఫరా లేని చోట, అపరిశుభ్రమైన ప
Breast Feeding : తల్లిపాలు.. శ్రేష్టమైనదే కాకుండా బిడ్డకు ఎంతో ముఖ్యమైన పౌష్టికాహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతుంది. భూమ్మీదకు వచ్చిన చిన్నారి నోటికి అమృత భాండాగారాన్ని అ