Gujarat poll results | గుజరాత్లోని మోర్బీ నియోజకవర్గంలోని మోర్బీలో బీజేపీ అభ్యర్థి కాంతిలాల్ అమృతియా ముందంజలో ఉన్నారు. అక్టోబర్లో సస్పెన్షన్ వంతెన కూలిన ఘటనలో 140 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘట�
మోర్బీ తీగల వంతెన నిర్వహణ కాంట్రాక్టును టెండర్ లేకుండానే ఓరెవా కంపెనీకి ఎలా కట్టబెట్టారని గుజరాత్ సర్కారును ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ప్రమాద ఘటనపై విచారణను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు..
అక్కడ అప్పటిదాకా సందడే సందడి.. వందల ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జిని చూడ్డానికి భారీగా పర్యాటకులు తరలివచ్చారు.. దాంతో ఆ ప్రాంతమంతా మహిళలు, పిల్లలతో ఆహ్లాదంగా కనిపించింది..