బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టాలెక్కిన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి ఎట్టకేలకు అందుబాటులోకి వస్తున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సుదూర ఆలోచనతో, వ్యూహాత్మక ప్రణాళ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదూర ఆలోచనతో, వ్యూహాత్మక ప్రణాళికతో రూపకల్పన చేసిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. నగరాన్�
మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కారణంగా ఇండ్లు కోల్పోతున్న యజమానులకు చెక్కుల రూపంలో నష్ట పరిహారాన్ని అందిస్తామని చెప్పిన అధికారులు మాటతప్పుతున్నారు. చెక్కులు కాదు ఇప్పు�
కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అంటూ నగరంలో దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించిన మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రస్థానం ముగిసింది.అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్, మలక్ పేట ప్రధాన ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ బ్రి�
ఎడతెరిపిలేని వానతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరి కాలనీలు, బస్తీల ప్రజలు అవస�
ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని (Musi River) విడుదల చేస్తున్నారు.
మూసీ (Musi) నదికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలతో జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్కు (Himayat Sagar) పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం 3 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో జలమండలి అధికారులు 4 గ