పోక్సో కేసులో ఒకరికి రెండేండ్ల జైల్ శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీధర్గౌడ్ తెలిపారు. తొగుట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన అయ్యవారి విజయ్, అదే గ్రామానికి చెం�
హనుమకొండ కాకాజీకాలనీలోని హోప్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడుపువొప్పితో వచ్చిన వ్యక్తికి.. కొద్దిరోజుల వ్యవధిల�
పేద, మధ్య తరగతి ప్రయాణికులను చౌకగా గమ్యస్థానాలకు చేర్చేవి రైళ్లు.. ప్రతి రోజు రైళ్లలో కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. అలాంటి వారికి ఇబ్బంది కలిగేలా కేంద్రంలోని మోదీ సర్కారు మార్చి నుంచి మే మధ్య మూడు నెలల్లో