హుసేన్సాగర్ వేదికగా జరిగిన జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు పతక జోరు కనబరిచారు. ఆరు రోజుల పాటు జరిగిన రెగెట్టా టోర్నీ శనివారంతో ముగిసింది. వివిధ విభాగాల్లో తెలంగాణ సెయిలర
తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్, ద యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి హుసేన్సాగర్ వేదికగా 15వ ‘మాన్సూన్ రెగట్టా’ పోటీలు ప్రారంభం కానున్నాయి.
హుస్సేన్సాగర్ వేదికగా ఆదివారం ముగిసిన మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్షిప్లో తెలంగాణ యువ సెయిలర్లు లావేటి ధరని, వడ్ల మల్లేశ్, కొమురవెల్లి దీక్షిత పసిడి పతకాలతో మెరిశారు.
Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుస్సేన్సాగర్ వేదికగా మంగళవారం నుంచి మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్నకు తెరలేవనుంది. ఫెడరేషన్ క్యాలెండర్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఈ ర్యాంకింగ్ ఈవెం�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: మాన్సూన్ రెగెట్టా టోర్నీలో రాష్ట్ర యువ సెయిలర్ తనూజ కామేశ్వర్ రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల అండర్-15 విభాగంలో తనూజ ద్వితీయ స్థానంలో నిలిచి ఆకట్టుకోగా, దివ్యాంశ