బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించి విజయవంతం చేయాలని మాజీ మంత్రులు మహమూద్అలీ, డాక్టర్ లక�
మహ్మద్ యాగోబ్ మహ్మద్ అలీ అనే వ్యక్తి 2011లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి ఇండియాకు వచ్చాడు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో బీసీఏ కోర్సులో చేరాడు. ఆ తర్వాత ఈసీఐఎల్లో కిరాయికి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో �
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీసు స్టేషన్ దేశంలోని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో 5వ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలేరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్�
సంగారెడ్డి : వివిధ విభాగాల్లో త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రూ. కోటి వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 815 మసీదుల్లో 4.5 లక్షల రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా హజ్ హౌస్ వద్ద సోమవారం రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను మసీ�