రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది. ముఖ్యంగా పీఏసీసీఎస్లో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వాటిని చెల్లి�
సహకార సంఘంలో డివిడెండ్ ఫండ్ అని ఒకటి ఉంటుందని రైతులకు తెల్వదు. ఇటు పా లకవర్గ సభ్యులకు తెల్వదు, తెలిసినా ఇవ్వరు. ఈ ఫండ్ గురించి ఎవరికీ తెలవకపోవడమే సహకార సిబ్బందికి వరంగా మారింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ను వెలువరించింది. మహబూబ్నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, వికారాబాద్ జిల్లాలోని చౌడాపూర్ లను కొత్త మండ�