పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వలను ఖాళీచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కేవలం బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికే భారతీయుల్లో 60 శాతంమంది మొబైల్స్ ద్వారా లాగిన్ అవుతున్నారని ఒక సర్వేలో వెల్లడయ్యింది. అలాగే నూటికి 78 మంది వారి సమీపంలోని బ్యాంక్ శాఖలకు వె�
పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని కోరుకుంటారు. కానీ వారి డబ్బుకి భద్రత ఉంటుందా లేదా అని గమనించరు. దీంతో చాలాసార్లు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కానీ పోస్టాఫీసు స్కీములలో
తెలంగాణ సర్కిల్ పరిధిలోని పోస్టల్ శాఖలో పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 7 శాతానికి తగ్గకుండా పెంచినట్లు ఆ శాఖ అధికారులు శనివారం హైదరాబాద్ రీజియన్ జనరల్ పోస్టుమాస్టర్ తెలిపారు.
రాంగ్ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా? | ఇది ఇంటర్నెట్ యుగం. ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే క్షణాల్లో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది
హైదరాబాద్, జూన్ 1: లాక్డౌన్ కారణంగా నగదు లభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు ఊరట కల్పించింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. దేశవ్యాప్తంగా 50 నగరాల్లో మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు త�