ఏఎస్సైని వేధించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సై వేధిస్తున్నాడంటూ మెదక్ జిల్లా చిలిపిచెడ్ పోలీస్స్టేషన్లో ఈనెల 9వ తేదీ రాత్రి ఏఎస్సై సుధారాణి చున్నీతో ఉరే�
మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టరేట్లను ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు బుధవారం ముట్టడించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండానే డీఎ
మాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపిస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పాత బస్టాండ్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి, బడుగు, బలహీన వర్గాలకు బాబా సాహెబ్�
దళితబంధు లాంటి పథకాలతో అట్టడుగు వర్గాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు