నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 24,905 మంది ఓటర్లతో కూడిన జాబితాను కలెక్టర్ ఇలా త్రిపాఠీ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్న�
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 22,554మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం వెల్�
కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం వచ్చే మార్చితో ముగుస్తుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం, ఓట
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఎమ్మెల్సీ ఓటర్లుగా అర్హులేనని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 2025న మార్చి 29న ఖాళీ కాబోతున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ మ�
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో పట్టభద్రులు ఓటు హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులను స్వీకరించిన అధిక�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియ మంగళవారంతో ముగియనున్నది. చివరి రోజు కావడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.