మండలంలోని మూసీ, కృష్ణానదిపై నిర్మిస్తు న్న బెట్టెతండా, జాన్పహాడ్ లిప్ట్ పనులను వేగవంతం చేసి అం దుబాటులోకి తేవాలని నీటి పారుదల, పౌరసరఫరా శాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ శంకర్నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడెం గ్రామంలో రైతు ముం�
నల్లగొండ జిల్లా మునుగోడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డికి వారం రోజుల క్రితం మోకాలి శస్త్ర చికిత్స జరిగింది. విషయం తెలిసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మంగళవారం మునుగోడు పట్టణంలోని ఆయన ని
అణగారిన వర్గాల కోసం హక్కులు, చట్టాలను రూపొందించిన ఆత్మ బంధువు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర�