తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుంటామని ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్రెడ్డి తదితరులు ప్రతినబూనారు. భవిష్యత్తు రాజకీయాల్లో ఆయనే తమకు గురువు అని చెప్పుకున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని బద్నాం చేయాలనే కుట్రతోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో బాధ్యతారహితంగా మాట్లాడారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు.
‘పరిసరాలు ఇలాగేనా ఉండేది? ముళ్ల చెట్లు పెరిగినా.. మురుగు నీరు నిల్వ ఉన్నా పట్టించుకోరా? వంట గదులు ఇట్లనే ఉంటయా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడతారా? డైనింగ్ హాల్లోనే వ్యర్థాలు పడేస్తే వాసనకు పిల్లలు ఎలా తింటా�
గిరిజన రైతుల ధర్నాకు తాము అనుమతి కోరితే పోలీసులు హైడ్రామా చేశారని, ఎస్పీపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి అనుమతి నిరాకరించినట్లు స్పష్టమవుతోందని ధర్నాను అడ్డుకోవడం అవివేకమని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ�
సీఎం సొంత నియోజకవర్గం లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం మహబూబాబాద్
లగచర్ల ఏమైనా నియంత్రణ రేఖనా (ఎల్వోసీ), అక్కడి గిరిజనులు దేశద్రోహులా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.