స్వలాభం కోసం అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్సీ చివరికి కుల సంఘం భవనాలపైనా పెత్తనం చెలాయిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్�
కాంగ్రెస్ ప్రభుత్వంలో వేధింపుల పరంపర ప్రతిపక్ష నేతలతోనే ఆగడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను పోలీసు కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతుగా భూపాలపల్లిలో నిర�