తెలంగాణ రాష్ట్రం తరహాలోనే యావత్ దేశం పురోగమించాలని పలువురు పాస్టర్లు ఆకాంక్షించారు. దేశాన్ని ప్రగతిబాట పట్టించే సత్తా ఒక్క సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని వారు సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేశారు.
శ్మశానవాటికపైనా జీఎస్టీనా? రూపాయి తేనోడికే మాటలెక్కువ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, ఆగస్టు 6 : దుష్ట బీజేపీ పన్నాగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�