గవర్నర్లో కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ కేసీఆర్ మంత్రివర్గం చేసిన సిఫారసులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌంద
శాసనమండలి సభ్యులుగా నియమించాలని మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడానికి వీల్లేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈ నెల 5న విచారణ చేయనున్నది. ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, క�
కల్వకుంట్ల కవిత | నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్
ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం మొదటి రోజు నామినేషన్లు నిల్ ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ డిసెంబర్ 10న ఎన్నికలు రంగారెడ్డి కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి అమయ్కుమార్